Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రైన్ కోసం ప్లాట్ ఫాం పై ప‌రుగు తీసిన క‌ర్ణాటక విద్యాశాఖ మంత్రి

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (13:45 IST)
ట్రైన్ కోసం ఓ ప్యాసింజ‌న్ ప్లాట్ ఫాం పై ప‌రుగులు పెట్టాడు. ఆయ‌న సాధార‌ణ ప్యాసింజ‌ర్ అయితే ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు. ఆయ‌న సాక్షాత్తు క‌ర్నాట‌క రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బి.సి. న‌గేష్.
 
సెక్యూరిటీ లేదు...మందీ మార్బలం లేదు.. కనీసం గన్ మెన్ కూడా లేడు.. ట్రైన్ ఎక్కేందుకు రైల్వే ప్లాట్ ఫామ్ పై పరిగెడుతున్న కర్ణాటక రాష్ట్ర ప్రస్తుత విద్యా శాఖ మంత్రి బి.సి. న‌గేష్..అత‌నే అంటే ఎవ‌రికైనా ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. 
 
అదే వేరే మంత్రి అయితే, మందీ మార్బ‌లం... గ‌న్ మెన్ లు, పార్టీ కార్య‌క‌ర్త‌లు హ‌డావుడి, హంగామా. అవ‌స‌రం అయితే, పెద్ద సారు కోసం ట్రైన్ ని కూడా ఆపేస్తారు. 
 
కానీ, ఇక్క‌డ ఇలాంటి రియల్ హీరోస్ ఉండడం వలనే మన దేశ రాజకీయ వ్యవస్థపై ఇంకా విశ్వాసం కొనసాగుతుంది. ఇలా ఉంటేనే దేశభక్తి అనడం లేదు, కానీ నేతలు మేము ప్రజాసేవకులు అని గుర్తిస్తే బాగుంటుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. అందరికీ ఆదర్శం ఈ నేత వ్యక్తిత్వం, పార్టీలు చూడవద్దు... మనషి వ్యక్తిత్వం చూడండి...అంటూ నెట్ జ‌న్లు జేజేలు ప‌డుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments