Webdunia - Bharat's app for daily news and videos

Install App

kadapa: కుర్చీ కోసం నిల్చున్న కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఎక్కడ?

ఐవీఆర్
సోమవారం, 23 డిశెంబరు 2024 (13:24 IST)
కడప: కడప(kadapa) కార్పొరేషన్‌లో మరోసారి కుర్చీ ఫైట్ జరిగింది. సోమవారం ఉదయం కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ఎప్పటిలాగే రసాభాస నెలకొన్నది. దీనికి కారణం మేయర్‌ సురేశ్‌కు మాత్రమే కార్పొరేషన్ సిబ్బంది కుర్చీ వేసి టిడిపి ఎమ్మెల్యే మాధవీ రెడ్డి (Madhavi Reddy)కి కుర్చీ వేయలేదు.
 
దీనితో తెదేపా ఎమ్మెల్యే మాధవీ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. మేయర్ సురేశ్‌తో మాధవీరెడ్డి వాగ్వాదానికి దిగారు. తనకు ప్రోటోకాల్ ప్రకారం సీటు ఎందుకు కేటాయించడం లేదో చెప్పాలంటూ నిలదీసారు. నేరుగా మేయర్ పోడియం దగ్గరే నిల్చొని తనకు కుర్చీ వేస్తారా లేదా అంటూ అక్కడే నిరసనకు దిగారు. మహిళలను మేయర్ అవమానించడమే పనిగా పెట్టుకున్నారంటూ ఆమె ఆరోపించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనే కడప కార్పొరేషన్ సమావేశంలో జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments