అనంతపురం జేఎన్‌టీయూలో ర్యాగింగ్ భూతం - 12 మంది విద్యార్థుల సస్పెండ్

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (09:57 IST)
ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లాలోని జేఎన్టీయూలో ర్యాగింగ్ భూతం మళ్లీ బుసలు కొట్టింది. దీంతో 12 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. అడ్డూ అదుపులేని అకృత్యాలతో జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు వేధించారు. ఈ వేధింపులు భరించలేని జూనియర్ విద్యార్థులు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై స్పందించిన జేఎన్టీయూ ప్రిన్సిపాల్ ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. వీరిలో కెమికల్, కంప్యూటర్ సైన్సెస్ గ్రూపులకు చెందిన ద్వితీయ సంవత్సర విద్యార్థులను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సుజాత శనివారం ఉత్తర్వులు జారీచేసింది. జేఎన్టీయూ-అనంతపురం చరిత్రలో ఒకేసారి 12 మంది విద్యార్థులను సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments