Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనంతపురంలో ఆర్టీసీ బస్సు బోల్తా: ముగ్గురికి గాయాలు

అనంతపురంలో ఆర్టీసీ బస్సు బోల్తా: ముగ్గురికి గాయాలు
, శనివారం, 29 జనవరి 2022 (15:17 IST)
అనంతపురంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. అనంతపురం జిల్లా సింగనమల మండలం సింగనమల నుండి శోధన పల్లి వస్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. 
 
ఆర్టీసీ డ్రైవర్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులకి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయాలైన వారిని సింగనమల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గొల్లపూడి మారుతీరావు భార్య శివకామసుందరి కన్నుమూత