Webdunia - Bharat's app for daily news and videos

Install App

బద్ధ శత్రువులు సన్నిహితులయ్యారు, లోకేష్ పుణ్యమేనా?

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (22:23 IST)
అనంతపురం జిల్లాలో తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్ పర్యటన కాస్త ఆశక్తికరమైన సంఘటనకు దారితీసింది. బద్ధశత్రువులైన రెండు కుటుంబాలు సన్నిహితంగా మెలిగాయి. పరిటాల శ్రీరాంతో సన్నిహితంగా మెలిగారు జె.సి.ప్రభాకర్ రెడ్డి. 

 
టిడిపి నేతలు జె.సి.ప్రభాకర్ రెడ్డి, పరిటాల శ్రీరామ్‌లు సన్నిహితంగా మెలగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎస్ఎస్‌బిఎన్ కళాశాల వద్ద జరిగిన విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో టిడిపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్ చేపట్టిన అనంతపురం పర్యటనలో ఈ దృశ్యం కంటపడింది.

 
పరిటాల శ్రీరామ్ ఎదురుపడడంతో జెసీ ప్రభాకర్ రెడ్డి ఆప్యాయంగా పలుకరించడంతో పాటు ఇరువురు నేతలు సన్నిహితంగా మెలుగుతూ కనిపించారు. గతంలో ఈ రెండు కుటుంబాల మధ్య బద్ధశతృత్వం ఉండేది.

 
అలాంటి కుటుంబాల్లోని ఇద్దరు ముఖ్యలు కలవడం.. మాట్లాడుకోవడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. నారా లోకేష్ కన్నా వీరిద్దరనే స్థానిక నేతలు ఎక్కువసేపు చూస్తూ కనిపించారు. ఇదంతా లోకేష్ పుణ్యమే అంటూ చాలామంది నేతలు మాట్లాడుకుంటుండటం కనిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments