Webdunia - Bharat's app for daily news and videos

Install App

బద్ధ శత్రువులు సన్నిహితులయ్యారు, లోకేష్ పుణ్యమేనా?

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (22:23 IST)
అనంతపురం జిల్లాలో తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్ పర్యటన కాస్త ఆశక్తికరమైన సంఘటనకు దారితీసింది. బద్ధశత్రువులైన రెండు కుటుంబాలు సన్నిహితంగా మెలిగాయి. పరిటాల శ్రీరాంతో సన్నిహితంగా మెలిగారు జె.సి.ప్రభాకర్ రెడ్డి. 

 
టిడిపి నేతలు జె.సి.ప్రభాకర్ రెడ్డి, పరిటాల శ్రీరామ్‌లు సన్నిహితంగా మెలగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎస్ఎస్‌బిఎన్ కళాశాల వద్ద జరిగిన విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో టిడిపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్ చేపట్టిన అనంతపురం పర్యటనలో ఈ దృశ్యం కంటపడింది.

 
పరిటాల శ్రీరామ్ ఎదురుపడడంతో జెసీ ప్రభాకర్ రెడ్డి ఆప్యాయంగా పలుకరించడంతో పాటు ఇరువురు నేతలు సన్నిహితంగా మెలుగుతూ కనిపించారు. గతంలో ఈ రెండు కుటుంబాల మధ్య బద్ధశతృత్వం ఉండేది.

 
అలాంటి కుటుంబాల్లోని ఇద్దరు ముఖ్యలు కలవడం.. మాట్లాడుకోవడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. నారా లోకేష్ కన్నా వీరిద్దరనే స్థానిక నేతలు ఎక్కువసేపు చూస్తూ కనిపించారు. ఇదంతా లోకేష్ పుణ్యమే అంటూ చాలామంది నేతలు మాట్లాడుకుంటుండటం కనిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments