Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త స్కార్పియో వాహనాలను కొనుగోలు చేసిన జనసేన

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (09:27 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మహీంద్రా సంస్థకు చెంది స్కార్పియో వాహనాలను కొనుగులు చేయనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయదశమి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 'యాత్ర' చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, జనసేన పార్టీ కొత్త వాహనాల్ని కొనుగోలు చేసింది.
 
మార్కెట్లో మంచి డిమాండ్ వున్న మహీంద్రా నుంచి కొత్త స్కార్పియోను జనసేన కొనుగోలు చేసింది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం (మంగళగిరి)లో ఈ కొత్త వాహనాలు కొలువు దీరడంతో, వీటిని చూసేందుకు జనసైనికులు పోటీ పడుతున్నారు.   
 
పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక వాహనాలు ఎలాగూ వుంటాయి. జనసేన ముఖ్య నేతల కోసం ఈ వాహనాల్ని వినియోగిస్తారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ.. చెలియా నుంచి చిరుగాలి.. పాటను విడుదల చేసిన మంచు మనోజ్

Tran: Aries..; ట్రాన్: ఏరీస్.. డిస్నీ నుండి కొత్త పోస్టర్, ట్రైలర్ విడుదల

Manoj: తండ్రి, గురువు అయిన మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలిపిన మంచు మనోజ్

మహావతార్ నరసింహ తర్వాత హోంబలే ఫిల్మ్స్ వీర చంద్రహాస రాబోతోంది

Allari Naresh,: అల్లరి నరేష్, రుహాని శర్మ థ్రిల్లర్ డ్రామా గా ఆల్కహాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments