జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆదివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి సతీసమేతంగా హాజరయ్యారు. ఆయనతో అక్కడ పలు ప్రముఖులు సమావేశమయ్యారు. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఆప్యాయత ఆలింగనం చేసుకుని అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం పట్ల అభినందనలు తెలిపారు.