Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల దర్శించుకున్న ఇస్రో చైర్మన్ శివన్

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (09:18 IST)
ఇస్రో చైర్మన్ శివన్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పీఎస్ఎల్వీసీ 51 నమూన రాకెటును శ్రీవారి పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు పొందారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేపు ఉదయం 10:24 గంటలకు పీఎస్ఎల్వీసీ 51ను నింగిలోకి ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ సంవత్సరంలో ఇదే మొదటి శాటిలైట్ ప్రయోగమన్నారు.

ఇస్రో ద్వారా మొదటి కమర్షియల్ ప్రయోగం కూడా ఇదే అని చెప్పారు. రాబోవు రోజుల్లో మరెన్ని రాకెట్‌లను నింగిలోకి ప్రవేశపెడుతామని శివన్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments