Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో రియల్ ఎస్టేట్ పరిశ్రమ పుంజుకుంటోందా?

ఐవీఆర్
బుధవారం, 30 అక్టోబరు 2024 (13:21 IST)
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధానిలో భూముల ధరలకు రెక్కలు వస్తాయనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో కాస్తంత నిజం వుంది కానీ అనుకున్నంత స్థాయిలో పరుగులు పెట్టడంలేదని అంటున్నారు. గత వైసిపి పాలన కంటే ప్రస్తుతం అమరావతిలో కనీసం 50 శాతం మేర భూముల ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. ఇది కూటమి ప్రభుత్వం అధికారం పగ్గాలు చేపట్టగానే వచ్చిన మార్పు.
 
ఐతే ఇప్పుడిప్పుడు ప్రభుత్వం అమరావతిలో రోడ్లు, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది. ఈ ఏడాది చివరి నాటికి అమరావతిలో పూర్తిస్థాయి పనులను ప్రభుత్వం ప్రారంభిస్తుందని సమాచారం. కాగా ప్రైవేట్ సంస్థలు మాత్రం ఇప్పటికే గతంలో నిర్మించి ఆపేసిన కట్టడాలకు మళ్లీ మెరుగులు దిద్దే పనిలో పడ్డాయి. క్రమంగా అమరావతి అభివృద్ధిపై అడుగులు ముందుకు పడుతూ వుండటంతో ఇక రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ పూర్తిస్థాయిలో ఊపందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments