Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో రియల్ ఎస్టేట్ పరిశ్రమ పుంజుకుంటోందా?

ఐవీఆర్
బుధవారం, 30 అక్టోబరు 2024 (13:21 IST)
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధానిలో భూముల ధరలకు రెక్కలు వస్తాయనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో కాస్తంత నిజం వుంది కానీ అనుకున్నంత స్థాయిలో పరుగులు పెట్టడంలేదని అంటున్నారు. గత వైసిపి పాలన కంటే ప్రస్తుతం అమరావతిలో కనీసం 50 శాతం మేర భూముల ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. ఇది కూటమి ప్రభుత్వం అధికారం పగ్గాలు చేపట్టగానే వచ్చిన మార్పు.
 
ఐతే ఇప్పుడిప్పుడు ప్రభుత్వం అమరావతిలో రోడ్లు, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది. ఈ ఏడాది చివరి నాటికి అమరావతిలో పూర్తిస్థాయి పనులను ప్రభుత్వం ప్రారంభిస్తుందని సమాచారం. కాగా ప్రైవేట్ సంస్థలు మాత్రం ఇప్పటికే గతంలో నిర్మించి ఆపేసిన కట్టడాలకు మళ్లీ మెరుగులు దిద్దే పనిలో పడ్డాయి. క్రమంగా అమరావతి అభివృద్ధిపై అడుగులు ముందుకు పడుతూ వుండటంతో ఇక రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ పూర్తిస్థాయిలో ఊపందుకుంటుందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments