Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థిక నేరాలపై విచారణ, విజసాయిరెడ్డికి వెన్నులో వణుకు: బుద్దా వెంకన్న

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (17:36 IST)
ఆర్థికనేరాల కేసు విచారణను ఏడాది లోపే పూర్తిచేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించడంతో వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డికి వెన్నులో వణుకు మొదలయ్యిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. అందువల్లే న్యాయవ్యవస్థపై దాడిని మొదలుపెట్టారని అన్నారు. 11 చార్జ్ షీట్లు, లక్షకోట్ల దోపిడీ, సూట్కేసు కంపినీల సూత్రధారి, క్రిడ్‌ప్రోకో పిత, 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ పైన వచ్చిన విజసాయిరెడ్డి, జగన్‌లు న్యాయవ్యవస్థ గురించి మాట్లాడడం వింతగా ఉందని విమర్శించారు.
 
లక్ష కోట్ల దోపిడీ కేసు విచారణ వివరాలు మీడియాలో వస్తే పరువుకు భంగం కలుగుతుందంటూ మీడియాలో కేసు వివరాలు ప్రసారం చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని కోర్టులను కోరిన జగన్, విజయసాయి ఈరోజు పత్రికా స్వేచ్చ అంటూ హడావుడి చేయడం విడ్డూరంగా ఉందని బుద్దా వెంకన్న అన్నారు.
 
మీడియా గొంతులను నొక్కుతూ జీవో తీసుకొచ్చిన జగన్ వివిధ కేసుల్లో వివిద కోర్టులు అనేక సందర్భాల్లో ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌ను తప్పుపట్టడం న్యాయస్థానాలను కించపరచడమే అవుతుందని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments