Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న మ‌ద్యం ప‌ట్టివేత‌.. 8 మంది నిందితులు అరెస్టు

Webdunia
గురువారం, 21 మే 2020 (05:51 IST)
విజ‌‌య‌వాడ ప‌ట‌మ‌ట పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని ఎనికేపాడు 100 అడుగుల‌ రోడ్డులో దొడ్డిదారిన అక్ర‌మంగా మ‌ద్యం త‌ర‌లిస్తున్న 8 మంది‌ని స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు.

ఈ సంద‌ర్భంగా నిందితుల వ‌ద్ద నుంచి 352 మ‌ద్యం బాటిల్స్‌, 1 కారు, 5 ద్విచ‌క్ర‌వాహ‌నాల‌ను సీజ్ చేశారు. నగర పోలీస్ కమీషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా నియంత్రణలో భాగంగా నగరంలో వివిధ ప్రాంతాల్లో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ప్ర‌త్యేక అధికారి ఎం.స‌త్తిబాబు ఆధ్వ‌ర్యంలో అధికారుల బృందం బుధ‌వారం స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించి త‌నిఖీలు చేస్తున్న సంద‌ర్భంలో భారీగా మ‌ద్యం త‌ర‌లిస్తున్న నిందితులు ప‌ట్టుబ‌డ్డారు‌.

తనిఖీల్లో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఇన్‌స్పెక్టర్ హనీష్, ఎస్.ఐ.లు జి.శ్రీనివాస్, ర‌మేష్, భరత్‌నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments