Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న మ‌ద్యం ప‌ట్టివేత‌.. 8 మంది నిందితులు అరెస్టు

Webdunia
గురువారం, 21 మే 2020 (05:51 IST)
విజ‌‌య‌వాడ ప‌ట‌మ‌ట పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని ఎనికేపాడు 100 అడుగుల‌ రోడ్డులో దొడ్డిదారిన అక్ర‌మంగా మ‌ద్యం త‌ర‌లిస్తున్న 8 మంది‌ని స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు.

ఈ సంద‌ర్భంగా నిందితుల వ‌ద్ద నుంచి 352 మ‌ద్యం బాటిల్స్‌, 1 కారు, 5 ద్విచ‌క్ర‌వాహ‌నాల‌ను సీజ్ చేశారు. నగర పోలీస్ కమీషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు అక్రమ మద్యం, ఇసుక అక్రమ రవాణా నియంత్రణలో భాగంగా నగరంలో వివిధ ప్రాంతాల్లో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ప్ర‌త్యేక అధికారి ఎం.స‌త్తిబాబు ఆధ్వ‌ర్యంలో అధికారుల బృందం బుధ‌వారం స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించి త‌నిఖీలు చేస్తున్న సంద‌ర్భంలో భారీగా మ‌ద్యం త‌ర‌లిస్తున్న నిందితులు ప‌ట్టుబ‌డ్డారు‌.

తనిఖీల్లో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఇన్‌స్పెక్టర్ హనీష్, ఎస్.ఐ.లు జి.శ్రీనివాస్, ర‌మేష్, భరత్‌నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments