ఆంబులెన్స్ డ్రైవర్ తాళాలు లాక్కున్నారు, ఒక ప్రాణాన్ని తీసేశారు, ఎక్కడ?

Webdunia
బుధవారం, 20 మే 2020 (23:44 IST)
తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలకు ఒక నిండు ప్రాణం బలైంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన వెంకటప్ప అనే పేషెంట్‌ను స్వగ్రామం రొంపిచెర్ల మండలం గానుగచింత తరలించేందుకు 8,500 రూపాయల డిమాండ్ చేశారు రుయా ఆంబులెన్స్ సిబ్బంది.
 
ధర ఎక్కువగా ఉండటంతో ప్రైవేట్ ఆంబులెన్స్‌ను 3,500 రూపాయలకు పిలిపించుకున్నారు పేషెంట్ కుటుంబీకులు. దీంతో ఆగ్రహంతో ప్రైవేట్ ఆంబులెన్స్ డ్రైవర్ నుంచి తాళాలు లాక్కున్నారు రుయా ఆంబులెన్స్ యూనియన్ డ్రైవర్లు. ఆంబులెన్స్ ఆగిపోవడంతో వెంకటప్ప బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందాడు.
 
రుయా ఆంబులెన్స్ మాఫియాపై రుయా సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు బాధితులు. అయితే ఆంబులెన్స్ డ్రైవర్ల కారణంగా ఒక నిండు ప్రాణం బలికావడంతో కుటుంబ మొత్తం విషాదంలో మునిగిపోయింది. పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments