Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో వీడియో కాల్ మాట్లాడుతూ.... ఉరేసుకుంది..

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (10:33 IST)
కృష్ణా జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో ఓ విషాదం జరిగింది. ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తన ప్రియుడితో వీడియో కాల్ మాట్లాడుతూనే ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పు గోదావరి జిల్లా గోకవరానికి చెందిన ఆర్‌.భాగ్యలక్ష్మి అనే విద్యార్థిని నూజివీడులోని ట్రిపుల్‌ ఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ తృతీయ సంవత్సరం చదువుతోంది. తన ప్రియుడుతో వీడియో కాలింగ్‌ చేస్తూ హాస్టల్‌ రూములో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
ఈ విషయాన్ని సహచర విద్యార్థినులు హాస్టల్ వార్డెన్‌కు చెప్పారు. ఆ తర్వాత పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు.. సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రేమ వ్యవహారమే విద్యార్ధిని ఆత్మహత్యకు కారణమని కాలేజీ సిబ్బంది చెబుతున్నారు. అయితే ఆత్మహత్యకు గల సరైన కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments