Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజం చెబితే దాడి చేస్తున్నారు, వెంకాయమ్మ అదే చెప్పారు: చంద్రబాబు

Webdunia
బుధవారం, 18 మే 2022 (19:53 IST)
గుంటూరు మహిళ వెంకాయమ్మ ఉన్నదే చెప్పారు, నిజాలు చెబితే ఆమె ఇంటిపైనా దాడి చేసారంటూ చంద్రబాబు నాయుడు అన్నారు. కడపలో పర్యటిస్తున్న ఆయన వైకాపా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. పులివెందులలో ఓ బస్టాండు కట్టలేనివారు రాష్ట్రంలో 3 రాజధానులు కట్టగలరా అంటూ ప్రశ్నించారు.

 
చనిపోయిన బిడ్డను తండ్రి బైకుపై తరలిస్తుంటే దానిపై కనీసం ముఖ్యమంత్రి స్పందించకపోవడం బాధాకరం అన్నారు. సమస్యలు చెబితే కేసులు పెడుతున్నారు, లేదంటే దాడులు చేస్తున్నారు. వైకాపా పాలనలో పేదల జీవితాలు చితికిపోతున్నాయి. బడుగుబలహీన వర్గాలను ఆదుకునేందుకు తను పోరాడుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. తెలుగుదేశం పార్టీ జైత్రయాత్ర కడప నుంచే ప్రారంభమవుతుందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments