Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజం చెబితే దాడి చేస్తున్నారు, వెంకాయమ్మ అదే చెప్పారు: చంద్రబాబు

Webdunia
బుధవారం, 18 మే 2022 (19:53 IST)
గుంటూరు మహిళ వెంకాయమ్మ ఉన్నదే చెప్పారు, నిజాలు చెబితే ఆమె ఇంటిపైనా దాడి చేసారంటూ చంద్రబాబు నాయుడు అన్నారు. కడపలో పర్యటిస్తున్న ఆయన వైకాపా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. పులివెందులలో ఓ బస్టాండు కట్టలేనివారు రాష్ట్రంలో 3 రాజధానులు కట్టగలరా అంటూ ప్రశ్నించారు.

 
చనిపోయిన బిడ్డను తండ్రి బైకుపై తరలిస్తుంటే దానిపై కనీసం ముఖ్యమంత్రి స్పందించకపోవడం బాధాకరం అన్నారు. సమస్యలు చెబితే కేసులు పెడుతున్నారు, లేదంటే దాడులు చేస్తున్నారు. వైకాపా పాలనలో పేదల జీవితాలు చితికిపోతున్నాయి. బడుగుబలహీన వర్గాలను ఆదుకునేందుకు తను పోరాడుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. తెలుగుదేశం పార్టీ జైత్రయాత్ర కడప నుంచే ప్రారంభమవుతుందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments