Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గంజాయి తరలింపు కేసులో టీడీపీ మహిళా నేత అరెస్టు

Advertiesment
arrest
, ఆదివారం, 15 మే 2022 (17:18 IST)
హైదరాబాద్ నగరంలో ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి అక్రమ రవాణా చేసినందుకుగాను ఆమెను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలిని గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన టీడీపీ మహిళనా నాయకురాలిగా పోలీసులు గుర్తించారు. 
 
ఈమెను గత 2013లో నమోదైన గంజాయి అక్రమ రవాణా కేసులో అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. గతంలో గంజాయి తరలింపు వ్యహారంపై పీడీ యాక్ట కింద నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. 
 
మరో నిందితుడు శ్రీనివాస్ పరారీలో ఉండగా ఆయన కోసం గాలిస్తున్నారు. టీడీపీ మహిళా నేత జాహ్నవిని పోలీసులు నర్సరావు పేటలో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారూ. అయితే, ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు రాష్ట్రాల్లో చుక్కలు చూపిస్తున్న చికెన్ ధరలు