Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్లకు నిప్పుపెట్టి.. యువకుల పైశాచికానందం... ఎక్కడ?

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (15:12 IST)
హైదరాబాద్ నగరంలో కొంతమంది పోకిరీలు సభ్యసమాజం ఛీదరించుకునే పనులు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు. తాజాగా వీధుల్లో పార్క్ చేసివున్న కార్లకు నిప్పు పెట్టి సంతోషం పొందారు. ఫలితంగా ఈ ఘటనలో లక్షలాది రూపాయల విలువ చేసే కార్లు పూర్తిగా దగ్దమైపోయాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడా కమలానగర్‌లో ఓ కారును కొంతమంది పోకిరీల ముఠా తగులబెట్టింది. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీలో నమోదయ్యాయి. దీనిపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 
ఈ విచారణలో హాస్టళ్లలో ఉంటున్న కొంతమంది పోకిరీలు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని తేల్చారు. పగలంతా హాస్టల్లో ఉండడం.. రాత్రికాగానే వీధుల్లో జులాయిగా తిరుగుతూ దొంగతనాలకు పాల్పడం లేదా కార్లకు నిప్పంటించి ఆనందపడటం వీరికి నిత్యకృత్యమైపోయింది. దీంతో ఈ పోకిరీల దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments