Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు ఏఎస్ పేటలో అగ్నిప్రమాదం... మహిళ సజీవదహనం

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (11:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా అనుమసముద్రం పేట (ఏఎస్ పేట)లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక షపా బావి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సమచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. విద్యుదాఘాతం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 
 
కాగా, మృతురాలు హైదరాబాద్ నగరానికి చెందిననట్టుగా భావిస్తున్నారు. స్థానిక దర్గా దర్శనం కోసం ఆమె వచ్చినట్టు తెలుస్తోంది. మృతురాలికి మతిస్థిమితం లేకపోవడంతో దర్గాకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో మరో మహిళ కూడా గాయపడ్డారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments