Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు ఏఎస్ పేటలో అగ్నిప్రమాదం... మహిళ సజీవదహనం

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (11:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా అనుమసముద్రం పేట (ఏఎస్ పేట)లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక షపా బావి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనమయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సమచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. విద్యుదాఘాతం కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 
 
కాగా, మృతురాలు హైదరాబాద్ నగరానికి చెందిననట్టుగా భావిస్తున్నారు. స్థానిక దర్గా దర్శనం కోసం ఆమె వచ్చినట్టు తెలుస్తోంది. మృతురాలికి మతిస్థిమితం లేకపోవడంతో దర్గాకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో మరో మహిళ కూడా గాయపడ్డారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments