Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐస్‌క్రీమ్‌లో మత్తుకలిపి... 17 యేళ్ళ బాలికపై సవతి తల్లి అన్న అత్యాచారం

Webdunia
బుధవారం, 8 మే 2019 (15:37 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. 17 యేళ్ళ యువతిపై కన్నేసిన ఓ కామాంధుడు ఐస్‌క్రీమ్‌లో మత్తుమందు కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ శివారులోని మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో 17 యేళ్ళ బాలిక నివశిస్తోంది. ఈమెకు చిన్నవయసుల్లోనే తల్లి కోల్పోయింది. దీంతో ఆ యువతి తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. ఫలితంగా ఆ యువతి సవతి తల్లి సంరక్షణలో పెరుగుతూ వస్తోంది. 
 
ఈ క్రమంలో ఆ యువతిపై సవతి తల్లి అన్న కన్నేశాడు. బాలికకు ఐస‌క్రీమ్‌లో పలుమార్లు మత్తుమందు కలిసి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు రూ.1.50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 
 
ఆ తర్వాత ఆ బాలికను కొట్టి చిత్రహింసలకు గురిచేస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని ఆ బాలిక బంధువులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. బాధిత యువతి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మల్లేష్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments