Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం : హైకోర్టు

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (15:55 IST)
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో విచారణ పూర్తయింది. నాలుగు మృతదేహాలకు మళ్ళీ రీ పోస్టుమార్టం చేయాలని హైకోర్టు అదేశించింది. 23న 5వ తేదీలోగా రీపోస్టుమార్టం పూర్తి చేయాలని ఆదేశించింది. పోస్టుమార్టం మొత్తం కూడా వీడియో తీయాలని కోరింది. 

కలెక్షన్స్ ఆఫ్ ఏవిడెన్స్‌ను షీల్డ్ కవర్‌లో భద్రపరచాలని సూచన చేసింది. మెడికల్ బోర్డు ఆఫ్ ఇండియా వారితో రీపోస్టుమార్టం చేపించాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కోరాలి. గాంధీ సూపర్ డెంట్ శ్రావణ్ చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొంది.

ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన అన్ని ఏవిడెన్స్‌ను  బుల్లెట్స్, గన్స్, ఫోరెన్సిక్, పొస్ట్ మార్టం రిపోర్ట్‌లు అన్ని బద్రపరచాలని ఆదేశించింది. రీ పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత పోలీసుల సమక్షంలో ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments