Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా వ్యాధిగ్రస్తులు? ఒకే కుటుంబంలో ఐదుగురికి?

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (14:54 IST)
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా వైరస్ సోకింది. వీరంతా చైనా నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చారు. వీరికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా వైరస్ సోకినట్టు తేలింది. దీంతో వీరందరినీ గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో ఉంచి అబ్జర్వేషన్‌లో ఉంచారు. 
 
చైనాలో పుట్టుకొచ్చిన ఈ కరోనా వైరస్ ఇపుడు సుమారు 20 ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఈ కోవలో భారత్‌లో కూడా ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. 
 
ఈ క్రమంలో ఇటీవలే చైనా నుంచి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా వైరస్ సోకినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరింది. కరోనా లక్షణాలతో వీరు ఆసుపత్రికి వచ్చారని అక్కడి డాక్టర్లు వెల్లడించారు. 
 
ఇప్పటివరకు కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రికి వచ్చిన బాధితుల సంఖ్య 10కి చేరింది. గురువారం ఉదయం ఓ యువతి కేరళ నుంచి రాగా, ఆమెకు కరోనా లక్షణాలున్నట్టు అనుమానిస్తున్నారు. ఆమె కూడా గాంధీ ఆసుపత్రిలో చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments