Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో దారుణం.. కళ్లల్లో కారంకొట్టి కత్తులతో పొడిచేశారు..

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (20:36 IST)
హైదరాబాదులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కిరాణా షాపు యజమాని కళ్లల్లో కారంకొట్టి కత్తులతో పొడిచేశారు. వివరాల్లోకి వెళితే.. హయత్‌నగర్‌కి చెందిన అంజన్ రెడ్డి స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. గుర్తుతెలియని దుండగులు అంజన్‌పై హత్యాయత్నం చేశారు. దుకాణంలో చొరబడిన దుండగులు అంజన్ కళ్లలో కారం కొట్టి.. కత్తులతో విచక్షణా రహితంగా పొడిచేశారు. 
 
చేతులు, మెడపై కత్తిగాట్లున్నాయి. గొంతుకోసి పరారైనట్లు తెలుస్తోంది. తీవ్రగాయాలపాలైన బాధితుడు రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ఫోన్ చేసినా తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఊరి నుంచి ఇంటికి వచ్చేశారు. 
 
ఇంటికి తాళం వేసి ఉండటంతో దుకాణం వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. దుకాణానికి తాళం వేయకపోవడంతో షట్టర్ తీసి రక్తపు మడుగులో పడి ఉన్న అంజన్‌ని చూసి షాక్‌కి గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments