Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతలపానీయంలో నిద్రమాత్రలు కలుపుకుని...

Webdunia
గురువారం, 11 జులై 2019 (13:27 IST)
శీతలపానీయంలో నిద్రమాత్రలు వేసుకుని పంజాబ్‌కు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ నగరంలో అంబర్‌పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీడీ కాలనీలో పంజాబీకి చెందిన కుటుంబం కూల్డ్రింక్‌లో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆ ఇద్దరినీ ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ సంఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ దంపతులను పవన్ (65), భార్య నీలం (55)లుగా గుర్తించారు. అలాగే పిల్లలను మన్ను (34),  నిఖిల్ (30)గా గుర్తించి ఆస్పత్రికి తరలించారు. పిల్లలిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments