Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభయ ఆంజనేయ స్వామి దేవాలయం హుండీ చోరీ

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (16:24 IST)
బందరు మండలం చిన్న కరగ్రహారం గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో హుండీ చోరీ జరిగింది. ప్రతి రోజూ దేవాలయంలో స్వామివారికి నిత్య కైంకర్య పూజాదికాలు జరుగుతూ ఉంటాయి.

ప్రతి సంవత్సరం వార్షిక ఉత్సవాలు కూడా నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. కానీ ఈ సంవత్సరం కరోన వల్ల ఎటువంటి ఉత్సవాలు చేయలేదు అని తెలిపారు.

ఉత్సవాల అనంతరం హుండీ లెక్కిస్తామని కానీ ఈ సారి హుండీ లెకించలేదు. రాత్రి వచ్చిన భారీ వర్షానికి విద్యుత్ అంతరాయం వల్ల గ్రామస్తులు నిద్రపోతున్న సమయంలో గుడిలో దొంగలు పడి హుండీ కొల్లగొట్టారని తెలిపారు.

హుండీలో 15000 నుండి 20000 వరకు రూ నగదు ఉంటుంది అని అంచనా. ఉదయం దినచర్యలో భాగంగా గుడికి వచ్చి చూడగా తాళాలు పగలకొట్టి ఉండటం గమనించి పోలీస్ వారికి ఫిర్యాదు చేశామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments