Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభయ ఆంజనేయ స్వామి దేవాలయం హుండీ చోరీ

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (16:24 IST)
బందరు మండలం చిన్న కరగ్రహారం గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో హుండీ చోరీ జరిగింది. ప్రతి రోజూ దేవాలయంలో స్వామివారికి నిత్య కైంకర్య పూజాదికాలు జరుగుతూ ఉంటాయి.

ప్రతి సంవత్సరం వార్షిక ఉత్సవాలు కూడా నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. కానీ ఈ సంవత్సరం కరోన వల్ల ఎటువంటి ఉత్సవాలు చేయలేదు అని తెలిపారు.

ఉత్సవాల అనంతరం హుండీ లెక్కిస్తామని కానీ ఈ సారి హుండీ లెకించలేదు. రాత్రి వచ్చిన భారీ వర్షానికి విద్యుత్ అంతరాయం వల్ల గ్రామస్తులు నిద్రపోతున్న సమయంలో గుడిలో దొంగలు పడి హుండీ కొల్లగొట్టారని తెలిపారు.

హుండీలో 15000 నుండి 20000 వరకు రూ నగదు ఉంటుంది అని అంచనా. ఉదయం దినచర్యలో భాగంగా గుడికి వచ్చి చూడగా తాళాలు పగలకొట్టి ఉండటం గమనించి పోలీస్ వారికి ఫిర్యాదు చేశామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments