భూములిచ్చిన రైతులకు ఎలా న్యాయం చేస్తారు?: బీజేపీ

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (06:21 IST)
మూడు రాజధానుల గురించి ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం సముచితంగా లేవని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.

రాజధానిలో ప్రజాప్రయోజన కోణం ఉండాలి గానీ.. రాజకీయ కోణం ఉండొద్దని సూచించారు. మూడు రాజధానుల గురించి ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం సముచితంగా లేవని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.

కర్నూల్​లో హైకోర్టు ఏర్పాటుకు తమ పార్టీ ముందు నుంచీ మద్దతు తెలుపుతోందన్న జీవీఎల్... హైకోర్టు ఉన్నంత మాత్రాన ఓ ప్రాంతాన్ని రాజధానిగా చూడలేమన్నారు. తాము అభివృద్ధి వికేంద్రీకరణను సమర్థిస్తున్నామనీ.. రాజకీయ, సామాజిక కోణాల్లో తీసుకునే నిర్ణయాలను స్వాగతించేది లేదని స్పష్టం చేశారు.

రాజధాని కోసం వేల ఎకరాలు భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రాజధానిలో ప్రజాప్రయోజన కోణం ఉండాలిగానీ.. రాజకీయ కోణం ఉండొద్దని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2 నెలలుగా చదువుకు ఫీజులు చెల్లించడం లేదు : కరిష్మా కపూర్ పిల్లలు

రాజమౌళి ప్రశంసలు తనకు దక్కిన గౌరవం : పృథ్విరాజ్ సుకుమారన్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments