Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూములిచ్చిన రైతులకు ఎలా న్యాయం చేస్తారు?: బీజేపీ

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (06:21 IST)
మూడు రాజధానుల గురించి ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం సముచితంగా లేవని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.

రాజధానిలో ప్రజాప్రయోజన కోణం ఉండాలి గానీ.. రాజకీయ కోణం ఉండొద్దని సూచించారు. మూడు రాజధానుల గురించి ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం సముచితంగా లేవని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు.

కర్నూల్​లో హైకోర్టు ఏర్పాటుకు తమ పార్టీ ముందు నుంచీ మద్దతు తెలుపుతోందన్న జీవీఎల్... హైకోర్టు ఉన్నంత మాత్రాన ఓ ప్రాంతాన్ని రాజధానిగా చూడలేమన్నారు. తాము అభివృద్ధి వికేంద్రీకరణను సమర్థిస్తున్నామనీ.. రాజకీయ, సామాజిక కోణాల్లో తీసుకునే నిర్ణయాలను స్వాగతించేది లేదని స్పష్టం చేశారు.

రాజధాని కోసం వేల ఎకరాలు భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రాజధానిలో ప్రజాప్రయోజన కోణం ఉండాలిగానీ.. రాజకీయ కోణం ఉండొద్దని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments