తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం - నేడు తెలంగాణాలో భారీ వర్షాలు

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (08:19 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పడీనం తీవ్ర వాయుగుండంగా మారడంతో శుక్రవారం రాష్ట్రంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ అల్పపీడన ప్రభావం కారణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని తెలిపారు. 
 
ముఖ్యంగా దక్షిణ ఏపీ - ఉత్తర తమిళనాడు మధ్య ఉన్న ఈ అల్పపీడనం నైరుతిని ఆనుకుని పశ్చి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో బలపడి వాయుగుండంగా మారిందని తెలిపింది. ఇది శుక్రవారం ఉదయం ఉత్తర తమిళనాడు ప్రాంతంలో తీరం దాటొచ్చని తెలిపింది. 
 
దీని ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, పాలమూరు, నాగర్ కర్నూల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, ఆది, సోమవారాల్లో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments