Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేహం - మనసు పవిత్రమవుతుందని ఆవు పేడ తిన్న డాక్టర్... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (07:51 IST)
హిందువులు గోవులను పవిత్రంగా పూజిస్తారు. ఆరోగ్యంగా ఉండేందుకు కొందరు గోమూత్రాన్ని సేవిస్తారు. అయితే, ఈ వైద్యుడు మాత్రం ఆవు పేడను ఆరగించాడు. దేహం, మనస్సు పవిత్రమవుతాయని ఈ పని చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అయింది. 
 
ఈ వైద్యుడు పేరు డాక్టర్ మనోజ్ మిట్టల్. ఎంబీబీఎస్‌తో పాటు ఎండీ కూడా పూర్తి చేశాడు. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌లో చిన్నపిల్లల వైద్యుడుగా పని చేస్తున్నాడు. ఈయన ఒక గోశాలలో నిలబడి పంచగవ్యాల విశిష్టతను తెలుపుతూ వీడియోలో కనిపించాడు. 
 
ఆ తర్వాత ఆవుపేడను తీసుకుని ఆరగించాడు. తన తల్లి ఉపవాసం ఉన్న సమయంలో ఆవుపేడను తినేవారని సెలవిచ్చాడు. ఈ వీడియోను వైరల్ హర్యానా అనే వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments