Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేహం - మనసు పవిత్రమవుతుందని ఆవు పేడ తిన్న డాక్టర్... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (07:51 IST)
హిందువులు గోవులను పవిత్రంగా పూజిస్తారు. ఆరోగ్యంగా ఉండేందుకు కొందరు గోమూత్రాన్ని సేవిస్తారు. అయితే, ఈ వైద్యుడు మాత్రం ఆవు పేడను ఆరగించాడు. దేహం, మనస్సు పవిత్రమవుతాయని ఈ పని చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అయింది. 
 
ఈ వైద్యుడు పేరు డాక్టర్ మనోజ్ మిట్టల్. ఎంబీబీఎస్‌తో పాటు ఎండీ కూడా పూర్తి చేశాడు. హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌లో చిన్నపిల్లల వైద్యుడుగా పని చేస్తున్నాడు. ఈయన ఒక గోశాలలో నిలబడి పంచగవ్యాల విశిష్టతను తెలుపుతూ వీడియోలో కనిపించాడు. 
 
ఆ తర్వాత ఆవుపేడను తీసుకుని ఆరగించాడు. తన తల్లి ఉపవాసం ఉన్న సమయంలో ఆవుపేడను తినేవారని సెలవిచ్చాడు. ఈ వీడియోను వైరల్ హర్యానా అనే వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments