Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు వడగండ్ల వాన.. అలెర్ట్

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (09:53 IST)
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావం కారణంగా తెలంగాణలో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో గాలివాన, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు హైదరాబాద్ ఐఎండీ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో వచ్చే ఐదు రోజుల్లో తమిళనాడులోని పుదుచ్చేరి, కర్ణాటక, తెలంగాణ, ఏపీలోనూ గాలివాన, ఈదురు గాలులతో వర్షం పడుతుందని పేర్కొంది. 
 
వచ్చే 5 రోజులలో కేరళ, తమిళనాడు-పుదుచ్చేరి-కరైకల్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 50-60 కిమీ ఉండొచ్చని, వడగళ్ల వాన కూడా చాలా ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.
 
దక్షిణాదితోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలకూ వర్షం, వడగండ్ల వానల హెచ్చరికలు జారీ అయ్యాయి. అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, పశ్చిమ బెంగాల్, సిక్కిం, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు, వడగళ్ల వానలు కురుస్తాయి ఏప్రిల్ 18 నుంచి 22 వరకు సర్వత్రా అప్రమత్తత అవసరమని, ఇళ్లు ధ్వంసం అయ్యేంత స్థాయిలో భారీ వడగండ్లు పడతాయని ఈ మేరకు ఐఎండీ అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments