Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబోయే భర్తకు చున్నీతో కళ్లకు గంతలు కట్టి గొంతుకోసింది.. ఎందుకో?

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (09:39 IST)
కాబోయే భర్తను చున్నీతో కళ్లకు గంతలు కట్టి గొంతుకోసింది ఓ యువతి. ఈ ఘటన ఏపీలోని అనకాపల్లిలో చోటుచేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేకనే ఈ దురాగతానికి ఒడిగట్టినట్లు పుష్ప తెలిపింది. పెళ్లి ఇష్టం లేదని తన తల్లిదండ్రులకు చెప్పినా వినిపించుకోలేదని.. అందుకే ఇలా చేశానని ఒప్పుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. మాడుగుల మండలం పాడేరుకు చెందిన రామానాయుడు.. హైదరాబాద్‎లోని సీఎస్ఐఆర్‎లో సైంటిస్ట్‎గా పనిచేస్తున్నాడు. 
 
ఆయనకు చోడవరం నియోజవర్గంలోని రావికమతం గ్రామానికి చెందిన పుష్పతో పెళ్లి కుదిరింది. వీరిద్దరికి వచ్చే నెల 29న వివాహం జరగాల్సి ఉంది. కానీ కాబోయే భర్తకు సర్ ఫ్రైజ్ గిఫ్ట్ అంటూ కొండపైకి తీసుకెళ్లి.. కళ్లకు గంతలు కట్టి గొంతు కోసింది. 
 
స్థానికుల సాయంతో ఆస్పత్రికి చేరుకున్న యువకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పుష్పను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో రామానాయుడుతో పెళ్లి ఇష్టం లేదని చెప్పింది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments