Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రైతులకు మరో శుభవార్త... పసుపు-కుంకుమ మూడో చెక్కు కూడా...

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (18:15 IST)
ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. నాలుగో విడత రుణమాఫీ నిధులను విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. ఈ విడత రుణమాఫీ కోసం రూ.3,900 కోట్ల నిధులను విడుదల చేసినట్లు ఆయన మీడియాకు చెప్పారు. దీనితో 30 లక్షలకు పైగా రైతులకు వారి ఖాతాల్లో 39 వేల రూపాయల చొప్పున జమ చేసినట్లు చెప్పారు.
 
రైతులు రుణ అర్హత పత్రంతో బ్యాంకుకు వెళ్లాలని సూచించారు. ఏడాదికి 10 శాతం వడ్డీతో సహా రైతు రుణమాఫీ పూర్తిగా చెల్లిస్తామని ప్రకటించారు. అన్నదాతా సుఖీభవ నిధులు కూడా ఖరీఫ్‌లోగా ఇస్తామన్నారు. మే 23 లోపు ఐదో విడత రుణమాఫీ నిధులు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబరావు అన్నారు. మరోవైపు పసుపు కుంకుమ 3వ చెక్కు సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేశామని కూడా చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments