Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రజలకు శుభవార్త - బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేలు జమ

Webdunia
గురువారం, 19 అక్టోబరు 2023 (13:31 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. గురువారం అర్హులైన వారి బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేలు జమ చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం కొత్తగా ఏపీ ప్రభుత్వం మరో ప్రభుత్వానికి శ్రీకారం చుట్టుంది. జగనన్న చేదోడు పథకం నాలుగో విడత ఆర్థకి సాయం అందించాలని సీఎం జగన్ రెడ్డి నిర్ణయించుకున్న విషయం తెల్సిందే. 
 
ఇందులోభాగంగా, ఆయన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగే కార్యక్రమంలో పాల్గొని, అర్హులైన లబ్దిదారుల ఖాతాల్లో రూ.10 వేలు జమ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని వైడబ్ల్యూసీఎస్ మైదానంలో సీఎం సభా కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. 
 
ఈ పథకం కింద ఏపీ ప్రభుత్వం మొత్తం 3.25 లక్షల మంది అర్హులైన రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ లబ్దిదారులకు రూ.10 వేలు చొప్పున జగనన్న చేదోడు పథకం కింద నగదు జమ చేయనున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం రూ.325.02 కోట్లను ఖర్చు చేయనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments