Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కాంగ్రెస్‌కు మ‌రోసారి అవకాశం కల్పించండి: తెలంగాణ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (11:07 IST)
ఏపీ ప్రజలు మరోసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌కి జగ్గారెడ్డి వచ్చారు.

మూడు ప్రాంతాలను దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమానంగా అభివృద్ధి చేశారని తెలిపారు. రాష్ట్రం కలిసి ఉండాలని మొదటి నుంచి కోరుకున్నానని చెప్పారు.

ఏపీలో మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి టీడీపీ.. రెండవ సారి వైసీపీ అధికారంలోకి వచ్చాయంటే కాంగ్రెస్ పార్టీనే కారణమని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

పోలవరానికి జాతీయ హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చాలా బాగుంద‌ని కితాబిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments