Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 1315 సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్లు

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (10:38 IST)
సర్పంచ్‌ స్థానాలకు రాష్ట్ర వ్యాప్తంగా 1315 నామినేషన్లు వేశారు. 2200 వార్డులకు నామినేషన్లు దాఖలు  చేశారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో అత్యధిక నామినేషన్లు దాఖలు చేశారు. అనేక మలుపులు, ఉత్కంఠ పరిణామాల అనంతరం... పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం మొదలైంది.

ఫిబ్రవరి 9వ తేదీన 12 జిల్లాల్లో 18 డివిజన్ల పరిధిలోని గ్రామ పంచాయతీలకు పోలింగ్‌ జరగనుంది. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) వీటన్నింటికీ కలిపి 23న ఉమ్మడి నోటిఫికేషన్‌ జారీచేసిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఫిబ్రవరి 5న తొలివిడత పోలింగ్‌ జరగాల్సి ఉంది.

కానీ... కోర్టులో కేసు, ప్రభుత్వ సహాయ నిరాకరణ తదితర కారణాలతో తొలివిడత పోలింగ్‌ను ఫిబ్రవరి 21కి మార్చారు. మిగిలిన విడతల ఎన్నికలు యథాతథంగా జరుగనున్నాయి. ఇందులోభాగంగా 12జిల్లాల్లో, 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని పంచాయతీలకు 9వ తేదీన పోలింగ్‌ జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments