Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (14:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో నేపథ్యంలో ఈ అధికారులను బదిలీ చేసింది. కొత్త జిల్లాలకు పాలనాపరమైన సౌలభ్యం కోసం కొత్తగా కలెక్టర్లను నియమించింది. 
 
ఇందులోభాగంగా, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్‌గా అనుపమ అంజలి, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనరుగా కె.దినేష్ కుమార్‌లను నియమించింది. 
 
అదేవిధంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టరుగా పని చేస్తూ వచ్చిన టి.నిషాంతిని అక్కడ నుంచి బదిలీ చేసి సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. 
 
ప్రకాశం జిల్లా సచివాలయాల విభాగం జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్‌ను బదిలీ చేసి సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టరుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments