Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో నలుగురు ఐఏఎస్ అధికారుల బదిలీ

Webdunia
శుక్రవారం, 8 ఏప్రియల్ 2022 (14:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో నేపథ్యంలో ఈ అధికారులను బదిలీ చేసింది. కొత్త జిల్లాలకు పాలనాపరమైన సౌలభ్యం కోసం కొత్తగా కలెక్టర్లను నియమించింది. 
 
ఇందులోభాగంగా, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్‌గా అనుపమ అంజలి, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనరుగా కె.దినేష్ కుమార్‌లను నియమించింది. 
 
అదేవిధంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టరుగా పని చేస్తూ వచ్చిన టి.నిషాంతిని అక్కడ నుంచి బదిలీ చేసి సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. 
 
ప్రకాశం జిల్లా సచివాలయాల విభాగం జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్‌ను బదిలీ చేసి సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టరుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments