Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుమంది కూలీలు మృతి

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (10:28 IST)
అనంతపురం జిల్లా పామిడి పట్టణ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీల తో వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొన్నది. ఈ ప్రమాదం లో ఏకంగా ఐదుగురు కూలీలు మృతి చెందారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే…అనంతపురం నుంచి పామిడి పట్టాణానికి… ఓ ఆటో కూలీలతో వస్తోంది. 8 మంది కూలీలు ఆటోలు పామిడికి వస్తున్నారు.
 
ఈ నేపథ్యంలోనే.. పామిడి పట్టణం నుంచి వస్తున్న…. ఓ లోడ్‌ లారీ… ఆ ఆటోను ఢీ కొట్టింది. దీంతో అక్కడిక్కడే.. ఆటోలో ఉన్న ఐదుగురు కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు గార్లదిన్నె మండలం కొప్పలకొండ వాసులుగా గుర్తించారు. 
 
మరో ముగ్గురు తీవ్రం గా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే… ఈ విషయం తెలిసిన పోలీసులు.. ఘటన చేరుకుని.. కేసు నమోదు చేసుకున్నారు. లారీ డ్రైవర్‌ తప్పిదం కారణంగానే.. ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments