Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (10:12 IST)
ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీ కాసేప‌టి క్రిత‌మే చార్‌ధామ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మైన‌ కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ రోజు ఉద‌యం 7 గంటల ప్రాంతంలోనే ఆల‌యానికి ప్ర‌ధాని మోడీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మంచ్‌దార్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
 
అనంత‌రం ప్రధాని మోదీ కేదార్నాథ్ ఆలయానికి వ‌చ్చారు. ఈ ఆలయంలో కూడా మోడీ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ప్ర‌త్యేక పూజా కార్య‌క్ర‌మం త‌ర్వాత కొత్తగా నిర్మించిన సద్గురు ఆది శంకరాచార్యుల సమాధిని ప్ర‌ధాని మోడీ ప్రారంభిస్తారు. దీని త‌ర్వాత ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
 
ఈ కార్య‌క్ర‌మాల త‌ర్వాత ఉత్త‌రఖాండ్ రాష్ట్రం లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు అలాగే ప‌లు ప‌నుల‌కు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే కేధ‌ర్ నాథ్ లో స‌ర‌స్వ‌తి ఘాట్ ను ప్రారంభిస్తారు. అలాగే 130 కోట్ల ఇన్ఫ్రా ప్రాజెక్టులను కూడా ప్ర‌ధాని మోడీ ప్రారంభిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments