Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడ బీచ్ రోడ్డులో జిఎంఆర్ ప‌వ‌ర్ ప్లాంట్ లో మంట‌లు

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (12:44 IST)
జిఎంఆర్ ప‌వ‌ర్ ప్లాంట్ లో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ పరిధిలో బీచ్ రోడ్డులోని జీఎంఆర్ పవర్ ప్లాంట్‌లో ఈ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఉవ్వెత్తున ఒక్క‌సారిగా మంటలు చెలరేగాయి. దీనితో స్థానికులు హాహాకారాలు చేశారు.
 
కాకినాడ బీచ్ రోడ్డులోని ఈ జిఎంఆర్ ప‌వ‌ర్ ప్లాంట్ గత 5 సంవత్సరాల నుండి మూతపడి ఉంది. అయితే, ఈ రోజు ఆ పవర్ ప్లాంట్‌లో వెల్డింగ్ చేస్తుండగా, నివ్వు రవ్వలు ఫైబర్ షిట్‌పై పడటంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు.

అయినా ద‌ట్టంగా మంట‌లు, న‌ల్ల‌టి పొగ వ్యాపించ‌డంతో స్థానికులు బెంబేలు ప‌డుతున్నారు. మంట‌ల‌ను అదుపు చేసేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని అగ్నిమాప‌క సిబ్బంది చెపుతున్నారు. పెద్ద ప్ర‌మాదం ఏమీ ఉండ‌ద‌ని, మంట‌లు అదుపులోకి వ‌చ్చేస్తాయ‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments