Webdunia - Bharat's app for daily news and videos

Install App

మతిస్థిమితం లేని కుమార్తెను నరికి చంపిన కసాయి తండ్రి

Webdunia
సోమవారం, 8 జులై 2019 (12:43 IST)
మతిస్థిమితం లేని కుమార్తె ఆలనాపాలనా చూడలేక ఓ తండ్రి అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. ఆమెను నరికి చంపేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కల్వకోల్‌ గ్రామానికి చెందిన ఎర్రన్న అనే వ్యక్తి శ్యామల (26) అనే కుమార్తె ఉంది. ఈమెకు రెండేళ్ళ క్రితం వివాహం చేశాడు. అయితే, పెళ్లయిన కొన్నాళ్లకు శ్యామలకు మతిస్థిమితం కోల్పోవడంతో భర్త వదిలివేశాడు.
 
అప్పటి నుంచి శ్యామల పుట్టింటిలోనే ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఎర్రయ్య ఈ దారుణానికి ఒడిగట్టాడు. సోమవారం తండ్రి ఘాతుకాన్ని తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments