Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువు పొడిగింపు

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (10:59 IST)
విద్యార్థులకు శుభవార్త... ఏపీలో నిర్వహించే ఎంసెట్​, ఈసెట్​, పీజీసెట్​ లాంటి వివిధ ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును ఈ నెల 20 వరకు పొడగిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోని అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును ఈ నెల 20 వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది.

లాక్​డౌన్ దృష్ట్యా ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించినట్టు ఉన్నత మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.

ఎంసెట్, ఈసెట్, లాసెట్, పీజీఎల్ సెట్, పీజీఈసెట్, ఎడ్​సెట్, ఐసెట్, పీఈసెట్ తదితర రాష్ట్ర ప్రవేశ పరీక్షలన్నింటికీ ఈ గడువు పొడిగింపు వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments