Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువు పొడిగింపు

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (10:59 IST)
విద్యార్థులకు శుభవార్త... ఏపీలో నిర్వహించే ఎంసెట్​, ఈసెట్​, పీజీసెట్​ లాంటి వివిధ ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును ఈ నెల 20 వరకు పొడగిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలోని అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తుల గడువును ఈ నెల 20 వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది.

లాక్​డౌన్ దృష్ట్యా ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించినట్టు ఉన్నత మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.

ఎంసెట్, ఈసెట్, లాసెట్, పీజీఎల్ సెట్, పీజీఈసెట్, ఎడ్​సెట్, ఐసెట్, పీఈసెట్ తదితర రాష్ట్ర ప్రవేశ పరీక్షలన్నింటికీ ఈ గడువు పొడిగింపు వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

రెస్టారెంట్‌ ఓనర్‌గా మారనున్న రకుల్ ప్రీత్ సింగ్

ఆది పినిశెట్టి శబ్దం చిత్రం కోసం 120 ఏళ్ల నాటి లైబ్రరీని నిర్మించారు

రాజమౌళి డైరెక్షన్‌లో స్టార్ క్రికెటర్ డేవిడ్ భాయ్!

అంధధూన్ తరహాలో రాజ్ తరుణ్, రాశి సింగ్ జంటగా చిత్రం ప్రారంభం

ఛాతిలో నొప్పి.. ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు సాయాజీ షిండే!!

చామంతి టీ తాగితే ఇవే ఆరోగ్య ప్రయోజనాలు

మొలకెత్తిన రాగులను ఆహారంలో చేర్చుకుంటే 8 ప్రయోజనాలు

వేసవిలో చల్లని తాండాయి పానీయం తాగితే 7 అద్భుత ప్రయోజనాలు

ఇంజెక్షన్ చేసిన పుచ్చకాయలు, ఈ 5 పద్ధతుల ద్వారా గుర్తించవచ్చు

బ్రెయిన్ పవర్‌ ఫుడ్ ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments