మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

సెల్వి
బుధవారం, 22 మే 2024 (17:25 IST)
ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లోని గెస్ట్ హౌజ్‌లో పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారని ఆయనను ఏపీకి తీసుకువెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. కాగా, పిన్నెల్లి అరెస్ట్‌ను పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. 
 
బుధవారం సాయంత్రంలోగా పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో సీరియస్‌గా తీసుకున్న ఈసీ, పోలీసులను అలర్ట్ చేసింది. పిన్నెల్లి హైదరాబాద్‌లో ఉన్నట్లు అనుమానించిన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. 
 
ఈ క్రమంలోనే హైద‌రాబాద్ శివారులో పిన్నెల్లి డ్రైవ‌ర్ పోలీసుల నుండి త‌ప్పించుకున్నార‌ని సమాచారంతో పోలీసులు ఆ మార్గాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. ఇంకా ఆయన విదేశాలకు పారిపోయారని కూడా వార్తలు వచ్చాయి. చివరికి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments