Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు తెలిసి జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టరు: ఆర్ఆర్ఆర్

సెల్వి
బుధవారం, 22 మే 2024 (17:13 IST)
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేద సీఎంనని గొప్పలు చెప్పుకుంటున్నారు. తాను సీఎంగా జీతం తీసుకోవడం లేదని ప్రచారం చేశారు. తాజాగా ఏపీ సీఎం జగన్‌పై రఘు రామకృష్ణంరాజు మాత్రం జగన్‌ను హేళన చేశారు. 
 
"మా పేద ముఖ్యమంత్రి తాను పేదవాడినని చెప్పుకుంటూ చార్టర్ ఫ్లైట్‌కి గంటకు 15 లక్షలు ఖర్చు చేస్తున్నాడు. ఇందులో ఏ భాగం పేలవంగా ఉందో నాకు తెలియదు. దీనికి జగన్ ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెడుతున్నాడో లేక వ్యక్తిగతంగా ఖర్చు చేస్తున్నాడో నాకు తెలియదు." అని ఆర్ఆర్ఆర్ తెలిపారు.

ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగుపెట్టడని తనకు తెలుసన్నారు. ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డిని నేను చాలా దగ్గరగా చూసిన వ్యక్తినంటూ చెప్పుకొచ్చారు.
 
జగన్ చెప్పే దరిద్రపు సీఎం విలువలు వాస్తవానికి ఆయన చేసే పనులకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. లండన్‌-ఫ్రాన్స్‌-స్విట్జర్లాండ్‌కు జగన్‌ భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరువు రెండో సీజన్ కోసం ఎదురుచూస్తున్నా: మెగాస్టార్ చిరంజీవి

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి.. రెండేళ్ల సహజీవనం తర్వాత?

‘కల్కి 2898 AD’ కాశీ, కాంప్లెక్స్‌, శంబాలా అనే త్రీ వరల్డ్స్ మధ్య నడిచే కథ : డైరెక్టర్ నాగ్ అశ్విన్

వరుణ్ తేజ్ మట్కా న్యూ లెన్తీ షెడ్యూల్ హైదరాబాద్ RFCలో ప్రారంభం

అహో! విక్రమార్క' అంటూ హీరోగా వస్తున్న దేవ్ గిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బాదం పిసిన్‌ను మహిళలు ఎందుకు తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments