Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఎస్ఎంఎస్‌ల ద్వారా విద్యుత్ బిల్లులు

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (11:09 IST)
కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఏపీఎస్పీడీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) కీలక నిర్ణయం తీసుకుంది.

మార్చి నెల విద్యుత్ వినియోగాన్ని ఏప్రిల్‌కు వర్తింపజేయాలని నిర్ణయించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఏపీఎస్పీడీసీఎల్ పలు నిర్ణయాలు తీసుకుంది. వినియోగదారులకు ఎస్ఎంఎస్‌ల ద్వారా విద్యుత్ బిల్లులు పంపనుంది.

ఈ నెల 18 వరకు అపరాధ రుసుం లేకుండా బిల్లులు చెల్లించే అవకాశాన్ని కల్పించింది. ఈ మార్పును 8 జిల్లాల ప్రజలు గమనించాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు కోరారు.
 
ఆన్‌లైన్‌ ద్వారా ఆరోగ్య సేవలు
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఆన్‌లైన్‌ ద్వారా ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రజా ఆరోగ్య వేదిక ముందుకొచ్చింది. కరోనా వైరస్‌ విజృంభన నేపథ్యంలో లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు, రోగులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసింది.

24 గంటలూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఉభయ రాష్ట్రాల్లోని ప్రజలు ఉచిత హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 040 48214595కు ఫోన్‌ చేసి సలహాలు, సూచనలు పొందవచ్చునని ప్రజా ఆరోగ్య వేదిక ఒక ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments