Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరులో భూప్రకంపనలు - భయాందోళనకుగురైన ప్రజలు

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (14:46 IST)
చిత్తూరు జిల్లాలో మంగళవారం భూప్రకంపనలు సంభవించాయి. దీంతో స్థానిక ప్రజలు భయంతో తమ ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారు. జిల్లాలోని ఏటీవన్, ఉప్పరపల్లి, కమ్మపల్లి, శిలంవారిపల్లి, ఎస్వీ ఎడ్లపల్లి, ఎస్వీ దళితవాడ, నంజేంపేట దిగువీధి ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ భూ ప్రకంపనలు కనిపించాయి. 
 
ఈ ప్రకంపనల ధాటికి నిలబడిన వ్యక్తులు ఒక్కసారిగా కిందపడిపోయాడు. అలాగే, శబ్దాలతో గోడలకు పగుళ్లు రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కొన్ని చోట్ల ఇళ్ళలో వంటింట్లోని పాత్రలు కిందపడిపోయాయి. కొన్ని సెకన్ల పాటు ఈ ప్రపంకనలు కనిపించాయి. ఆ తర్వాత పరిస్థితి చక్కబడటంతో ప్రజలంతా ఊపిరిపీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments