వరద బాధిత కడప జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (14:40 IST)
వరద బాధిత జిల్లాల్లో ఒకటై కడప జిల్లా పర్యటనకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మంగళవారం ఆవచ్చారు. ఆయనకు కడప విమానాశ్రయంలో తెదేపా శ్రేణులు భారీగా ఘన స్వాగతం పలికాయి. విమానాశ్రయం వద్ద కార్యకర్తలకు ఆయన అభివాదం చేస్తూ ముందుకుసాగిపోయారు. 
 
ఆ తర్వాత ఆయన జిల్లాలో వరద తీవ్రంగా ఉన్న రాజంపేట, నందలూరు మండలాల్లో ఆయన పర్యటించనున్నారు. అలాగే, పూలపత్తూరు, మందపల్లి, తోగూరుపేట్, గండ్లూరు గ్రామాల్లో కూడా బాధితులను పరామర్శించి వారితో మాట్లాడనున్నారు. మంగళవారం రాత్రి వరకు కడప జిల్లాలో పర్యటించే ఆయన.. బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments