Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద బాధిత కడప జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (14:40 IST)
వరద బాధిత జిల్లాల్లో ఒకటై కడప జిల్లా పర్యటనకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మంగళవారం ఆవచ్చారు. ఆయనకు కడప విమానాశ్రయంలో తెదేపా శ్రేణులు భారీగా ఘన స్వాగతం పలికాయి. విమానాశ్రయం వద్ద కార్యకర్తలకు ఆయన అభివాదం చేస్తూ ముందుకుసాగిపోయారు. 
 
ఆ తర్వాత ఆయన జిల్లాలో వరద తీవ్రంగా ఉన్న రాజంపేట, నందలూరు మండలాల్లో ఆయన పర్యటించనున్నారు. అలాగే, పూలపత్తూరు, మందపల్లి, తోగూరుపేట్, గండ్లూరు గ్రామాల్లో కూడా బాధితులను పరామర్శించి వారితో మాట్లాడనున్నారు. మంగళవారం రాత్రి వరకు కడప జిల్లాలో పర్యటించే ఆయన.. బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments