Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరద బాధిత కడప జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (14:40 IST)
వరద బాధిత జిల్లాల్లో ఒకటై కడప జిల్లా పర్యటనకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మంగళవారం ఆవచ్చారు. ఆయనకు కడప విమానాశ్రయంలో తెదేపా శ్రేణులు భారీగా ఘన స్వాగతం పలికాయి. విమానాశ్రయం వద్ద కార్యకర్తలకు ఆయన అభివాదం చేస్తూ ముందుకుసాగిపోయారు. 
 
ఆ తర్వాత ఆయన జిల్లాలో వరద తీవ్రంగా ఉన్న రాజంపేట, నందలూరు మండలాల్లో ఆయన పర్యటించనున్నారు. అలాగే, పూలపత్తూరు, మందపల్లి, తోగూరుపేట్, గండ్లూరు గ్రామాల్లో కూడా బాధితులను పరామర్శించి వారితో మాట్లాడనున్నారు. మంగళవారం రాత్రి వరకు కడప జిల్లాలో పర్యటించే ఆయన.. బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments