Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్గ‌మ్మ హుండీ ఆదాయం రూ.1.35 కోట్లు

Webdunia
గురువారం, 12 సెప్టెంబరు 2019 (19:41 IST)
ఇంద్ర‌కీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్దానంలోని మహామండపంలో హుండీల్లో భ‌క్తులు వేసిన కానుక‌ల లెక్కింపు కార్య‌క్ర‌మాన్ని గురువారం నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎం.వి.సురేష్ బాబు పర్యవేక్షించారు. 16 రోజుల‌కుగాను 31 హుండీల్లో కానుక‌ల‌ను లెక్కించ‌గా రూ.1,35,64,872 న‌గ‌దు, 310 గ్రాముల బంగారం, 4-150 కిలోగ్రాములు వెండి వ‌స్తువుల‌ను భ‌క్తులు కానుక‌ల రూపంలో జ‌గ‌న్మాత దుర్గ‌మ్మ‌కు స‌మ‌ర్పించారు

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments