Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి : వైకాపా ఎమ్మెల్సీపై హత్య కేసు

Webdunia
ఆదివారం, 22 మే 2022 (15:48 IST)
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత భాస్కర్ బాబుపై హత్య కేసు నమోదు చేసినట్టు కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, తొలుత అనుమానాస్పద కేసుగా నమోదు చేయగా, ఇపుడు దాన్ని హత్య కేసుగా నమోదు చేశామన్నారు. 
 
అనంతబాబుపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ఐపీసీ సెక్షన్ 302 కింద కూడా కేసు నమోదు చేశామన్నారు. అలాగే, అజ్ఞాతంలో ఉన్న అనంతబాబు కోసం ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఆయన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నట్టు ఆచూకీ తెలుసుకున్నట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments