Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి : వైకాపా ఎమ్మెల్సీపై హత్య కేసు

Webdunia
ఆదివారం, 22 మే 2022 (15:48 IST)
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత భాస్కర్ బాబుపై హత్య కేసు నమోదు చేసినట్టు కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, తొలుత అనుమానాస్పద కేసుగా నమోదు చేయగా, ఇపుడు దాన్ని హత్య కేసుగా నమోదు చేశామన్నారు. 
 
అనంతబాబుపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ఐపీసీ సెక్షన్ 302 కింద కూడా కేసు నమోదు చేశామన్నారు. అలాగే, అజ్ఞాతంలో ఉన్న అనంతబాబు కోసం ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఆయన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నట్టు ఆచూకీ తెలుసుకున్నట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments