Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ వ‌జ్రం... ల‌క్ష‌లు చేతులు మారిన వైనం...

Webdunia
సోమవారం, 12 జులై 2021 (23:09 IST)
క‌ర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ‌జ్రాలు దొర‌క‌డం ప‌రిపాటి. అయితే. ఈసారి ఒక భారీ వ‌జ్రం దొరికి... అది కాస్తా ల‌క్ష‌ల‌కు చేతులు మారిపోతున్న‌ట్లు స‌మాచారం. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి లో ఓ వ్యక్తికి భారీ విలువైన వజ్రం దొరికింది.

వెంట‌నే దాన్ని జొన్నగిరికి చెందిన స్థానిక వ్యాపారి ఆ వ్య‌క్తిపై వ‌ల వేశాడు. దాన్ని అక్క‌డిక‌క్క‌డ 30 లక్షల రూపాయ‌ల‌కు కొనుగోలు చేశాడు. రైతు తన పొలంలో పొలం పనులు చేస్తుండగా ఈ వజ్రం లభ్యం అయిన‌ట్లు తెలుస్తోంది.

అయితే, భూమిలో దొరికిన వ‌జ్రాల‌ను ఇత‌ర సంప‌ద‌ల‌ను ప్ర‌భుత్వానికి అంద‌జేయాలి. కానీ, ఒక వ్యాపారికి క‌ట్ట‌బెట్ట‌డంతో...ఇపుడు ఆ వ‌జ్రం ల‌క్ష‌ల‌కు చేతులు మారుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికైనా పోలీసులు ఈ కేసుపై దృష్టి పెట్టాల‌ని స్థానికులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments