Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడెల మరణం కలిచి వేసింది : దేవినేని అవినాష్

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (15:30 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి, నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణ వార్త కలచి వేసింది. వైద్యుడిగా ప్రజాసేవ ప్రారంభించిన ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకరుగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. 
 
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారాకరామారావు సతీమణి శ్రీ బసవతారకమ్మ పేరిట ఏర్పాటు చేసిన బసవతారకం కేన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ హోదాలో కూడా ఆయన ఎనలేని సేవలందించారు. 
 
మా తండ్రిగారు స్వర్గీయ దేవినేని నెహ్రూతో శివప్రసాదరావుకి అవినాభావ సంబంధం ఉంది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొలినాళ్ళలో యువ నాయకులుగా ఇద్దరూ కలిసి పార్టీకి సేవ చేసిన సేవలు మరువ లేనివి. గుంటూరు జిల్లాలో పార్టీకి జవసత్వాలు నింపి క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం పార్టీకి అండగా నిలబడిన కోడెల ఈ విధంగా మరణించడం అనేది నిజంగా కలచివేస్తుంది. ఆయన ఆత్మకుశాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తూ ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments