చంద్రబాబుకు సవాల్, కాణిపాకంలో ఒట్టేసుకుందామా? డిప్యూటీ సిఎం కంటతడి

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (18:03 IST)
తిరుపతిలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి కంటతడిపెట్టారు. తనపై లేనిపోని ఆరోపణలు ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. దళితుడు కావడంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని.. చంద్రబాబు అండ్ కో పనిగట్టుకుని విమర్సలు చేస్తున్నట్లు డిప్యూటీ సిఎం చెప్పారు.
 
తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే తిరుపతి ప్రెస్ క్లబ్ లోనే రాజీనామా చేస్తానని ప్రకటించారు. అంతేకాదు కాణిపాక వరిసిద్ధి వినాయకుని సాక్షిగా ప్రమాణం చేయడానికి కూడా తాను సిద్థమని సవాల్ విసిరారు.
 
చంద్రబాబుకు దమ్ముంటే కాణిపాకంకు రావాలన్నారు. సమితి అధ్యక్షుడి నుంచి ఉపముఖ్యమంత్రి వరకు ఎన్నో హోదాల్లో పనిచేసిన తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదన్నారు. 
 
అవినీతికి కేరాఫ్ చంద్రబాబని.. చంద్రబాబు కూడా తనపై విమర్సలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. టిడిపి అండ్ కో తనపై ఆరోపణలు మానుకోవాలంటూ ఉద్వేగానికి లోనైన నారాయణస్వామి కంటతడి పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments