Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన నెలకే కాటేసిన కరోనా.. తెలుగు జర్నలిస్టు మృతి

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (12:59 IST)
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ప్రతి రోజూ వేలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ సోకి ఓ జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయారు. 
 
జీ సంస్థలో వీడియో ఎడిటర్‌గా పనిచేస్తున్న విజయవాడకు చెందిన సిద్ధిఖి మహమ్మద్‌ (29) రాంమనోహర్‌ లోహియా (ఆర్‌ఎంఎల్‌) ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వారం క్రితం ఆయనకు కరోనా సోకడంతో నోయిడాలోని ఓ ఆస్పత్రిలో చేరారు.
 
ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ తీవ్రమై పరిస్థితి విషమించడంలో ఆయనను ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రికి తరలించారు. కానీ, అక్కడ చేర్చిన కొద్ది గంటల్లోనే సిద్ధిఖి ప్రాణాలు విడిచారు. ఆస్పత్రి సిబ్బందే అంత్యక్రియలను పూర్తిచేశారు. విజయవాడకు చెందిన సిద్ధిఖీకి నెల రోజుల క్రితమే వివాహమైంది. ఆయన భార్య, తల్లి కూడా కరోనాతో బాధపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వివాదాల నడుమ "ఎల్2 ఎంపురాన్" కలెక్షన్ల వర్షం : 4 రోజుల్లో రూ.200 కోట్లు

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

తర్వాతి కథనం
Show comments