Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ కేటుగాళ్లున్నారు జాగ్రత్త- పేటీఎం పాపం.. రూ.10 రీచార్జ్ అంటూ లక్ష టోకరా

Webdunia
బుధవారం, 20 మే 2020 (15:32 IST)
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ కూర్చుంటున్న సైబర్ నేరగాళ్లు.. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమవుతూ డిజిటల్ చెల్లింపులు చేస్తున్న వారిపై విరుచుకుపడుతున్నారు. తాజాగా, ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రూ.10 రీచార్జ్ అంటూ.. లక్షలు కొల్లగొట్టిన కేటుగాల్ల బాగోతం బయటపడింది.. రూ.10 రీచార్జ్‌ పేరుతో ప్రభుత్వ టీచర్ పేటీఎం అకౌంట్‌ను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు.
 
పేటీఎం అకౌంట్‌ నుంచి రూ.10 మొబైల్ రీచార్జ్ చేయడంతో.. క్షణాల్లో లక్ష రూపాయలు కాజేశారు. మొబైల్‌కు రావాల్సిన ఓటీపీని సైతం రాకుండా చేసేయడంతో.. ఆ టీచర్‌కు వెంటనే విషయం అర్థం కాలేదు.. ఆలస్యంగా విషయం గ్రహించిన ఎల్బీ నగర్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అయితే, ఫిర్యాదు చేసిన మరుసటి రోజూ మరో బ్యాంకు ఖాతా నుండి మరో లక్ష రూపాయాలకు కొట్టేశారు కేటుగాళ్లు. లాక్‌డౌన్ సమయంలో విద్యుత్, నీటి బిల్లుల చెల్లింపు కోసం పేటీఎం యాప్‌ను మొబైల్‌లో వేసుకున్నామని.. కానీ, ఇంటి లోన్ కోసం దాచుకున్న సొమ్మును కాజేశారంటూ లబోదిబోమంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments